యువతి అదృశ్యం
ABN , First Publish Date - 2021-04-24T05:23:32+05:30 IST
నాలుగు రోజుల నుంచి తన కూతురు కనబడటం లేదని నగరంలోని శివాజీనగర్కు చెందిన లక్ష్మణ్సింగ్ కూతురు రెండో టౌన్ ఎస్ఐ సాయినాథ్కు ఫిర్యాదు చేశారు.
ఖిల్లా, ఏప్రిల్ 23: నాలుగు రోజుల నుంచి తన కూతురు కనబడటం లేదని నగరంలోని శివాజీనగర్కు చెందిన లక్ష్మణ్సింగ్ కూతురు రెండో టౌన్ ఎస్ఐ సాయినాథ్కు ఫిర్యాదు చేశారు. ఆమె వయసు 26కాగా తెలుగు, హింది మాట్లాడుతుందన్నారు. ఆచూకీ తెలిసిన వారు 9440795438, 08462-220950 నెంబర్లను సమాచాం అందించగలరని ఎస్ఐ తెలిపారు.