పాఠశాలలో కొళాయి ట్యాపుల చోరీ
ABN , First Publish Date - 2021-04-13T05:25:56+05:30 IST
నగర పంచాయ తీ పరిధిలోని జరజాపుపేట ఉన్నత పాఠశాలలో వాష్బేసిన్లకు అమర్చిన 17 స్టీల్ కొళాయిలు చోరీకి గురైనట్లు హెచ్ఎం సీహెచ్ రాధాకృష్ణ సోమవారం నెల్లిమర్ల పోలీసులకు ఫిర్యాదుచేశారు.
నెల్లిమర్ల: నగర పంచాయ తీ పరిధిలోని జరజాపుపేట ఉన్నత పాఠశాలలో వాష్బేసిన్లకు అమర్చిన 17 స్టీల్ కొళాయిలు చోరీకి గురైనట్లు హెచ్ఎం సీహెచ్ రాధాకృష్ణ సోమవారం నెల్లిమర్ల పోలీసులకు ఫిర్యాదుచేశారు. పాఠశాల సోమవారం ఉదయం తెరిచే సమయానికి కొళాయిల చోరీ విషయం గుర్తించినట్లు హెచ్ఎం తెలిపారు.