జగన్ పబ్లిసిటీకి.. రియాల్టీకి చాలా తేడా : Nara Lokesh

ABN , First Publish Date - 2022-07-08T02:16:34+05:30 IST

అమరావతి: కంస మామ జగన్‌రెడ్డి నాడు-నేడు పబ్లిసిటీకి.. రియాల్టీకి చాలా తేడా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పేర్కొన్నారు. టీచర్లు కావాలని గిరిజన పిల్లలు వేడుకోవడం

జగన్ పబ్లిసిటీకి.. రియాల్టీకి చాలా తేడా : Nara Lokesh

అమరావతి: సీఎం జగన్ నాడు-నేడు పబ్లిసిటీకి.. రియాల్టీకి చాలా తేడా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పేర్కొన్నారు. టీచర్లు కావాలని గిరిజన పిల్లలు వేడుకోవడం దురదృష్టకరమన్నారు. విద్యావ్యవస్థను నాశనం చేసే నిరంకుశ నిర్ణయాలను సీఎం జగన్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులు- ఉపాధ్యాయుల నిబంధనలకు అనుగుణంగా ఉండాలని కోరారు. 

Updated Date - 2022-07-08T02:16:34+05:30 IST