thirumalaలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2021-11-07T13:44:19+05:30 IST

తిరమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శనివారం శ్రీవారిని 35,293 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు

thirumalaలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శనివారం శ్రీవారిని 35,293 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.17 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 16,938 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - 2021-11-07T13:44:19+05:30 IST