ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్ లో చేరిక
ABN , First Publish Date - 2021-01-25T16:40:53+05:30 IST
జిల్లాలో కాంగ్రెస్ కు చెందతన మున్సపల్ కౌన్సిలర్లు టీఆర్ఎస్ లో చేరారు.
సంగారెడ్డి: జిల్లాలో కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు మున్సిపల్ కౌన్సిలర్లు టీఆర్ఎస్ లో చేరారు. సదాశివపేట మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు మంత్రి హరీష్ రావు సమక్షంలో సోమవారం టీఆర్ఎస్ లో చేరారు. అంతేకాకుండా సంగారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ , బీజేపీలకు చెందిన పలువురు కార్యకర్తలు కూడా మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చేసి టీఆర్ఎస్ లో చేరినట్లు వారు తెలిపారు.