హైదరాబాద్‌ కింగ్‌కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2021-05-09T23:44:13+05:30 IST

హైదరాబాద్‌ కింగ్‌కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు మృతి

హైదరాబాద్‌ కింగ్‌కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు మృతి

హైదరాబాద్: కింగ్‌కోఠి ఆస్పత్రిలో ముగ్గురు కరోనా రోగులు మృతి చెందారు. ఆక్సిజన్ సమయానికి అందక రోగులు చనిపోయారు. జడ్చర్ల నుంచి ఆస్పత్రికి రావాల్సిన ట్యాంకర్ ఆలస్యమైంది. ట్యాంకర్ డ్రైవర్ రూటు మర్చిపోవడంతో సమస్య తలెత్తింది. ఈలోపు ఆక్సిజన్ అందక ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. తమ వాళ్ల మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 


Updated Date - 2021-05-09T23:44:13+05:30 IST