డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ABN , First Publish Date - 2022-06-25T05:25:56+05:30 IST
టీయూ పరిధిలో కొనసాగుతున్న అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ సీబీసీఎస్ 2,4,6వ సెమిస్టర్స్, రెగ్యూలర్, 1,3,5 బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు శుక్రవారం మాస్ కాపియింగ్ చేస్తూ పట్టుబడ్డారని సీవోఈ ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
డిచ్పల్లి, జూన్ 24 : టీయూ పరిధిలో కొనసాగుతున్న అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ సీబీసీఎస్ 2,4,6వ సెమిస్టర్స్, రెగ్యూలర్, 1,3,5 బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు శుక్రవారం మాస్ కాపియింగ్ చేస్తూ పట్టుబడ్డారని సీవోఈ ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. భీమ్గ ల్లోని నలంద డిగ్రీ కళాశాలలో తెలుగు సబ్జెక్టులో ముగ్గురు మాల్ ప్రాక్టీస్ పాల్పడుతూ డిబార్ అయినట్లు తెలిపారు. వరసగా ఈ పరీక్ష కేంద్రంలో రెండు రోజుల్లో ఆరుగురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబట్టారు.