ఏపీలో కొత్తగా మూడు మెడికల్ కాలేజీలు

ABN , First Publish Date - 2021-12-14T23:01:21+05:30 IST

ఏపీలో కొత్తగా మూడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు

ఏపీలో కొత్తగా మూడు మెడికల్ కాలేజీలు

ఢిల్లీ: ఏపీలో కొత్తగా మూడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలో కొత్త మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని కేంద్రంం ప్రకటించింది. రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి భారతి పవార్‌ జవాబు ఇచ్చారు. ఏపీలో ఇప్పటికే 13 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని భారతి పవార్‌ తెలిపారు. 

Updated Date - 2021-12-14T23:01:21+05:30 IST