గోడ కూలి ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2022-06-25T23:47:58+05:30 IST

రంగారెడ్డి: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో విషాదం చోటు చేసుకుంది. సెల్లార్ గుంత తీస్తుండగా అకస్మాత్తుగా గోడ కూలింది. ఈ ఘటనలో ముగ్గురు

గోడ కూలి ముగ్గురి మృతి

రంగారెడ్డి: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో విషాదం చోటు చేసుకుంది. సెల్లార్ గుంత తీస్తుండగా అకస్మాత్తుగా గోడ కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. శిధిలాల తొలగింపు కొనసాగుతోంది. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చరీకి తరలించారు. మృతులు బీహార్ రాష్ట్రానికి చెందిన వారుగా అనుమానిస్తున్నారు. వర్షకాలం నేపథ్యంలో భారీ నిర్మాణాలు జరుగుతున్న చోట్ల తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నా బిల్లర్లు వాటిని పట్టించుకోవడం లేదు. 

Updated Date - 2022-06-25T23:47:58+05:30 IST