తిరుమల సమాచారం

ABN , First Publish Date - 2021-06-20T12:18:51+05:30 IST

తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

తిరుమల సమాచారం

తిరుమల: తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని  18,211 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 7,227 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా కోటి 9 లక్షల ఆదాయం లభించింది. తిరుమలలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. 

Updated Date - 2021-06-20T12:18:51+05:30 IST