Tirumalaలో పెరిగిన భక్తుల రద్దీ..33 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

ABN , First Publish Date - 2022-05-22T13:23:19+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 33 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల

Tirumalaలో పెరిగిన భక్తుల రద్దీ..33 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 33 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శనివారం శ్రీవారిని 83,739 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 46,187 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Updated Date - 2022-05-22T13:23:19+05:30 IST