Tirumala: మీడియాపై మంత్రి రోజా అక్కసు

ABN , First Publish Date - 2022-06-11T13:50:29+05:30 IST

తిరుమలలో మీడియాపై మంత్రి రోజా అక్కసు వెళ్లగక్కారు.

Tirumala: మీడియాపై మంత్రి రోజా అక్కసు

తిరుమల: తిరుమలలో మీడియాపై మంత్రి రోజా అక్కసు వెళ్లగక్కారు. రోజా ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించినా... వెళ్లలేదంటూ మంత్రి బుకాయించారు. కొన్ని చానెల్స్ తనపై అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను... తన సిబ్బంది ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా ఎప్పుడు నడుచుకోలేదంటూ సమర్ధించుకున్నారు. రోజా ఎస్కార్ట్ వాహనం డ్రైవర్‌ను విజువల్స్ తీసేందుకు ప్రయత్నించిన మీడియాను రోజా సిబ్బంది అడ్డుకుంది. 

Updated Date - 2022-06-11T13:50:29+05:30 IST