తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
ABN , First Publish Date - 2022-09-02T14:54:26+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టనుంది. గురువారం శ్రీవారిని 63,332 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 26,656 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.86 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.