తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2022-07-27T14:02:17+05:30 IST

తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 కంపార్ట్‎మెంట్లలో భక్తులు వేచి వున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 కంపార్ట్‎మెంట్లలో భక్తులు వేచి వున్నారు. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. మంగళవారం స్వామివారిని 68,982 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 29,092 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. మంగళవారం స్వామివారి హుండీ ద్వారా 4.60 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.  

Updated Date - 2022-07-27T14:02:17+05:30 IST