తిరుమల సమాచారం...

ABN , First Publish Date - 2020-12-03T13:29:48+05:30 IST

తిరుమల: తిరుమల శ్రీవారిని నిన్న 27,160 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమల సమాచారం...

తిరుమల: తిరుమల శ్రీవారిని నిన్న 27,160 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1.55 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 9,088 మంది భక్తులు తిరుమలలో తలనీలాలు సమర్పించారు. కోవిడ్ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటోంది. 


Updated Date - 2020-12-03T13:29:48+05:30 IST