తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-02-16T14:23:22+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం 31,794 మంది భక్తులు తిరుమల శ్రీవారిని..
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం 31,794 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.58 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 16,731 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.