నేడు తిరుమల శ్రీవారి రథోత్సవం..
ABN , First Publish Date - 2022-10-04T14:06:38+05:30 IST
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజున
తిరుమల : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజున రథోత్సవం జరగనుంది. రాత్రి 7:00 గంటలకు అశ్వవాహనంపై కోనేటిరాయుడు ఊరేగనున్నారు. నేటి రాత్రితో స్వామి వారి వాహన సేవలు ముగియనున్నారు. రేపు జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. నేడు తిరుమలకు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ శ్రీవారి చక్రస్నానంలో జస్టిస్ రమణ పాల్గొననుంది.