శాకంబరిగా తిరుపతమ్మ
ABN , First Publish Date - 2021-07-26T06:28:31+05:30 IST
పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ, ఇతర పరివార దేవతలకు శాకంబరి ఉత్సవం నిర్వహించారు.
పెనుగంచిప్రోలు, జూలై 25: పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ, ఇతర పరివార దేవతలకు శాకంబరి ఉత్సవం నిర్వహించారు. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పుష్పా లతో అమ్మవార్లను విశేషంగా అలం కరించారు. ప్రధాన అర్చకులు మర్రిబోయిన వెంకటరమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది భక్తు లు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇఓ మూర్తి భక్తులకు ఇబ్బందులు కలగకుండా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లును పర్య వేక్షించారు.