వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

ABN , First Publish Date - 2021-12-03T15:24:40+05:30 IST

వదర ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

తిరుపతి: వదర ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం శ్రీకృష్ణనగర్‌, సరస్వతినగర్‌లో పర్యటిస్తున్న సీఎం వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. పంట, పశువులు నష్టపోయిన రైతులతో సీఎం జగన్‌ మాట్లాడారు. 

Updated Date - 2021-12-03T15:24:40+05:30 IST