తిరుమల సమాచారం

ABN , First Publish Date - 2021-01-25T15:17:31+05:30 IST

: తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ఆదివారం రోజున స్వామివారిని 47,900 మంది భక్తులు దర్శించుకున్నారు...

తిరుమల సమాచారం

తిరుమల: తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ఆదివారం రోజున స్వామివారిని 47,900 మంది భక్తులు దర్శించుకున్నారు. అంతేకాకుండా శ్రీవారికి 19,345 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం రోజు మొత్తం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు.

Updated Date - 2021-01-25T15:17:31+05:30 IST