రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలు శోచనీయం: కోదండరాం

ABN , First Publish Date - 2022-04-12T19:24:40+05:30 IST

రాజ్యాంగాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు శోచనీయమని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు.

రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలు శోచనీయం: కోదండరాం

హైదరాబాద్: రాజ్యాంగాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు శోచనీయమని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో ఏడేళ్లుగా రాజ్యాంగబద్ధ పాలన జరగడం లేదని విమర్శించారు. స్వయంగా గవర్నరే ఈ విషయాన్ని వెల్లడించారని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని కోదండరాం వెల్లడించారు. 

Updated Date - 2022-04-12T19:24:40+05:30 IST