‘కార్యకర్తల సంక్షేమమే టీడీపీ ధ్యేయం’
ABN , First Publish Date - 2020-10-27T09:28:09+05:30 IST
కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉంటుందని పోలవరం మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ అన్నారు.
టి.నరసాపురం, అక్టోబరు 26 : కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉంటుందని పోలవరం మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ అన్నారు. మక్కినవారిగూడెంలో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న గెడా సూర్యప్రకా శ్రావును, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మక్కినవారిగూడెంకు చెందిన కొటారి సత్యహర్షలను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కార్య కర్తలకు అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో తెలుగు రైతు మండల అధ్య క్షుడు ఘంటా సతీశ్, ఆచంట సత్యనారాయణ, గెడా శ్రీధర్, వీరేశలింగం, గోపాలరావు, ఆచంట బాబి, పిడతా పెంటయ్య పాల్గొన్నారు