టోలీ చౌకిలో నౌహీరా షేక్ భూములను స్వాధీనం చేసుకున్న ఈడీ

ABN , First Publish Date - 2020-08-08T19:24:40+05:30 IST

హైదరాబాద్: టోలీ చౌకిలో నౌహీరా షేక్ భూములను ఈడీ స్వాధీనం చేసుకుంది. టోలీ చౌకి ఎస్ఏ కాలనీలో రూ.70 కోట్ల విలువైన 81 ప్లాట్లను..

టోలీ చౌకిలో నౌహీరా షేక్ భూములను స్వాధీనం చేసుకున్న ఈడీ

హైదరాబాద్: టోలీ చౌకిలో నౌహీరా షేక్ భూములను ఈడీ స్వాధీనం చేసుకుంది. టోలీ చౌకి ఎస్ఏ కాలనీలో రూ.70 కోట్ల విలువైన 81 ప్లాట్లను ఈడీ ఆధీనంలోకి తీసుకుంది. రెవెన్యూ, పోలీసుల సహకారంతో నౌహీరా షేక్ భూములను ఈడీ స్వాధీనం చేసుకుంది. హీరా గోల్డ్ కేసులో సుమారు రూ.300 కోట్ల ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది. సుమారు రూ.5వేల కోట్ల హీరా గోల్డ్ కుంభకోణంపై మనీ లాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది.

Updated Date - 2020-08-08T19:24:40+05:30 IST