మూడుచింతలపల్లికి బయల్దేరిన Revanth reddy
ABN , First Publish Date - 2021-08-24T18:01:54+05:30 IST
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లికి బయల్దేరి వెళ్లారు.
మేడ్చల్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లికి బయల్దేరి వెళ్లారు. ముందుగా శామీర్పేట కట్టమైసమ్మ ఆలయంలో రేవంత్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో మూడుచింతలపల్లిలో రేవంత్రెడ్డి దీక్ష ప్రారంభంకానుంది. మూడుచింతలపల్లిలో కాంగ్రెస్ దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష జరుగనుంది. రెండు రోజుల పాటు రేవంత్ దీక్ష చేయనున్నారు. రేపు సాయంత్రం 5గంటలకు టీపీసీసీ చీఫ్ దీక్షను విరమించనునున్నారు. రేవంత్తో పాటు కాంగ్రెస్ దళిత, గిరిజన నేతలు దీక్షలో కూర్చోనున్నారు.