రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలు

ABN , First Publish Date - 2021-03-07T12:55:43+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్డులో ట్రాక్టర్‌ను ఓ లారీ ఢీకొంది. 20 మందికి గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలు

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్డులో ట్రాక్టర్‌ను ఓ లారీ ఢీకొంది. 20 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ పది పది మందిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి బుట్టాయిగూడెం మండలంలో గుబ్బల మంగమ్మ గుడికి వెళుతున్నారు.

Updated Date - 2021-03-07T12:55:43+05:30 IST