ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం

ABN , First Publish Date - 2021-04-19T12:38:25+05:30 IST

దక్షిణ ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ రైలు ప్రమాదంలో 11 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలు

ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం

ఈజిప్టు: దక్షిణ ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ రైలు ప్రమాదంలో 11 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు బోగీల్లో చిక్కకున్నవారిని బయటకు తీస్తున్నారు.  ఈ ఘటనపై ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2021-04-19T12:38:25+05:30 IST