దైవచింతనతో ప్రశాంతత
ABN , First Publish Date - 2022-10-02T04:56:03+05:30 IST
దైవచింతనతో ప్రశాంతత
షాద్నగర్అర్బన్, అక్టోబరు 1: దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని షాద్నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని చౌడమ్మగుట్ట ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం నిర్వహించిన పల్లకిసేవలో వీర్లపల్లి శంకర్ దంపతులు పాల్గొన్నారు. ఆరవ వార్డు కౌన్సిలర్ పులిమామిడి లతశ్రీశ్రీశైలంగౌడ్, కౌన్సిలర్ పి.లతశ్రీశ్రీశైలంగౌడ్, ఎంసాని నర్సింహులు, కుమార్గౌడ్, రఘుగౌడ్, జి. రమేష్, బచ్చన్న, చల్లా శ్రీకాంత్రెడ్డి, దామోదర్రెడ్డి, పురుషోత్తంరెడ్డి, రాయికల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.