బనగానపల్లె మెజిస్ట్రేట్‌ బదిలీ

ABN , First Publish Date - 2021-07-25T05:17:03+05:30 IST

బనగానపల్లె మెజిస్ట్రేట్‌ రాకేశ్‌ విశాఖపట్నంకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శ్రీకాకుళం నుంచి జె.కిశోర్‌కుమార్‌ను బనగానపల్లె సివిల్‌ జడ్జిగా నియమించినట్లు కోర్టు వర్గాలు శనివారం వెల్లడించారు.

బనగానపల్లె మెజిస్ట్రేట్‌ బదిలీ


బనగానపల్లె, జూలై 24:
బనగానపల్లె మెజిస్ట్రేట్‌ రాకేశ్‌ విశాఖపట్నంకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శ్రీకాకుళం నుంచి జె.కిశోర్‌కుమార్‌ను బనగానపల్లె సివిల్‌ జడ్జిగా నియమించినట్లు కోర్టు వర్గాలు శనివారం వెల్లడించారు. రాకేశ్‌ మూడేళ్లుగా బనగానపల్లె మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వహించారు.

Updated Date - 2021-07-25T05:17:03+05:30 IST