స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం
ABN , First Publish Date - 2022-08-13T05:17:39+05:30 IST
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న యోధులను గుర్తు చేసుకో వడం మన భాగ్యమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
ఇటిక్యాల, ఆగస్టు 12 : స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న యోధులను గుర్తు చేసుకో వడం మన భాగ్యమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అ లంపూర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి మంత్రి నిరంజన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహాం, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటిక్యాల మండల కేంద్రానికి చెందిన స్వా తంత్య్ర సమరయోధుడు కీర్తిశేషులు నారాయణరెడ్డి సతీమణి పద్మమ్మను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.