నిధుల మంజూరుపై ఎమ్మెల్యేకు సన్మానం

ABN , First Publish Date - 2022-05-14T04:19:29+05:30 IST

మండలంలో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.40 కోట్ల నిధులు మంజూరు చేయడంపై శుక్రవారం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను మండల నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మంత్రి సురేఖరామయ్య, వైస్‌ ఎంపీపీ వాలా శ్రీనివాసరావు, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ అస్గర్‌, చెన్నూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బత్తుల సమ్మయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ సాంబగౌడ్‌, రైతుబంధు కన్వీనర్‌ గుర్రం రాజన్న, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విద్యాసాగర్‌, నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ శశిపాల్‌రెడ్డి, ఎంపీటీసీలు మారిశెట్టి తిరుపతి, శంకరయ్య, నాయకులు బైస ప్రభాకర్‌, ఓదెలు, భాస్కర్‌రెడ్డి, తిరుపతిరావు, అక్కల మధుకర్‌, ఆసంపల్లి సంపత్‌ పాల్గొన్నారు.

నిధుల మంజూరుపై ఎమ్మెల్యేకు సన్మానం
ఎమ్మెల్యే సుమన్‌ను సన్మానిస్తున్న నాయకులు

కోటపల్లి, మే 13: మండలంలో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.40 కోట్ల నిధులు మంజూరు చేయడంపై శుక్రవారం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను మండల నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మంత్రి సురేఖరామయ్య, వైస్‌ ఎంపీపీ వాలా శ్రీనివాసరావు, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ అస్గర్‌, చెన్నూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బత్తుల సమ్మయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ సాంబగౌడ్‌, రైతుబంధు కన్వీనర్‌ గుర్రం రాజన్న, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విద్యాసాగర్‌, నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ శశిపాల్‌రెడ్డి, ఎంపీటీసీలు మారిశెట్టి తిరుపతి, శంకరయ్య, నాయకులు బైస ప్రభాకర్‌, ఓదెలు, భాస్కర్‌రెడ్డి, తిరుపతిరావు, అక్కల మధుకర్‌, ఆసంపల్లి సంపత్‌ పాల్గొన్నారు. 

Read more