త్రివర్ణ ‘ప్రకాశం’

ABN , First Publish Date - 2022-08-15T08:36:31+05:30 IST

త్రివర్ణ ‘ప్రకాశం’

త్రివర్ణ ‘ప్రకాశం’

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ‘త్రివర్ణ ప్రకాశం’ పేరుతో ఆదివారం ఒంగోలులో మూడు కిలోమీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 10 వేల మంది పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన వీధుల గుండా మినీ స్టేడియం వరకూ ఈ ప్రదర్శన సాగింది. దేశభక్తి గీతాలు, భారత్‌ మాతాకీ జై నినాదాలతో నగర వీధులు మార్మోగాయి. - ఒంగోలు

Updated Date - 2022-08-15T08:36:31+05:30 IST