నేడు పుట్ట మధు ఇంటికి టీఆర్ఎస్ కార్యకర్తలు
ABN , First Publish Date - 2021-05-11T17:01:09+05:30 IST
పెద్దపల్లి: నేడు పుట్ట మధు ఇంటికి టీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్లారు. కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. మంథని టైగర్
పెద్దపల్లి: నేడు పుట్ట మధు ఇంటికి టీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్లారు. కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. మంథని టైగర్ పుట్ట మధు అంటూ కార్యకర్తల నినాదాలు చేశారు. జై మదన్న.. జై జై మదన్న అంటూ అనుచరుల నినాదాలు చేశారు. కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకుని మళ్లీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.