MLC koushik reddy: కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు: కౌశిక్ రెడ్డి

ABN , First Publish Date - 2022-09-27T18:53:01+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని.. ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.

MLC koushik reddy: కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు: కౌశిక్ రెడ్డి

కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని.. ప్రయత్నం చేస్తున్నారని  ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి (Kousik reddy) మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దళిత బంధులాగే అన్నీ వర్గాలను సీఎం(Telangana CM) ఆదుకుంటారని తెలిపారు. హుజురాబాద్ ప్రజలు ఓట్లేసి గెలిపించిన వ్యక్తి..  ఇక్కడి గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘‘కేసీఆర్‌కు మనం అవసరం లేదు.. మనకి కేసీఆర్ అవసరం’’ అని కౌశిక్ రెడ్డి (TRS MLC) అన్నారు. 

Updated Date - 2022-09-27T18:53:01+05:30 IST