TRS ప్లీనరీ ప్రారంభం

ABN , First Publish Date - 2022-04-27T16:53:40+05:30 IST

గరంలోని హెచ్‌ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ బుధవారం ప్రారంభమైంది.

TRS ప్లీనరీ ప్రారంభం

హైదరాబాద్: నగరంలోని హెచ్‌ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ బుధవారం ప్రారంభమైంది. ప్లీనరీ వేదిక మీదకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమర వీరుల స్థూపానికి  నివాళులర్పించారు. ఆపై తెలంగాణ తల్లి విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాల వేశారు. ప్లీనరీలో మొత్తం 11 తీర్మానాలను టీఆర్ఎస్ ప్రవేశపెట్టనుంది. 

Updated Date - 2022-04-27T16:53:40+05:30 IST