టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం

ABN , First Publish Date - 2022-03-21T18:35:31+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్‌లో ప్రారంభమైంది.

టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్‌లో ప్రారంభమైంది. ఈ భేటీలో ప్రధానంగా వరి ధాన్యం కొనుగోలు నిరసనలపై చర్చలు జరిపి.. సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. కాగా సోమవారం సాయంత్రం సీఎం కేసీఆర్ మంత్రుల బృందాన్ని వెంటబెట్టుకుని ఢిల్లీకి వెళ్లనున్నారు. యాసంగీ వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రులను కేసీఆర్ బృందం కలవనుంది.

Updated Date - 2022-03-21T18:35:31+05:30 IST