దళితవాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించండి
ABN , First Publish Date - 2021-08-07T02:55:37+05:30 IST
దళితబంధు కార్యక్రమంలో భాగంగా దళిత వాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ
హైదరాబాద్: దళితబంధు కార్యక్రమంలో భాగంగా దళితవాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ కలెక్టర్లను సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దళితవాడల్లో ఎలాంటి సదుపాయాలు కావాలో తెలపాలని సీఎస్ కోరారు.