TS News: సీఎం కేసీఆర్‌ హామీలను విస్మరించారు: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-09-12T22:36:50+05:30 IST

Hyderabad: ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ (CM KCR) విస్మరించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. పాలన చేతకాకనే.. కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు. దళితులను దగా చేసిన వ్యక్తి కేసీఆర్ అని, ఆయన సర్కార్‌కు మీటర్లు పెట్టి అవినీతిని కక్కిస్తామన్నారు. కుటుంబ పార్టీలను కలిపేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నా

TS News: సీఎం కేసీఆర్‌  హామీలను విస్మరించారు: కిషన్‌రెడ్డి

Hyderabad: ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ (CM KCR) విస్మరించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. పాలన చేతకాకనే.. కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం (MIM) చేతిలో ఉందన్నారు. దళితులను దగా చేసిన వ్యక్తి కేసీఆర్ అని, ఆయన సర్కార్‌కు మీటర్లు పెట్టి అవినీతిని కక్కిస్తామన్నారు. కుటుంబ పార్టీలను కలిపేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను మించిన అవకాశవాది మరొకరు లేరని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-12T22:36:50+05:30 IST