TS News: అక్టోబర్‌ 15 నుంచి ఐదో విడత..

ABN , First Publish Date - 2022-09-24T02:03:10+05:30 IST

Hyderabad: బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అక్టోబర్‌ 15 నుంచి బీజేపీ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర (Praja Sangraama Yatra) చేపడుతున్నారు. బాసర (Basar) సరస్వతి ఆలయం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. ఖానాపూర్ దగ్గర పాదయాత్రను ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. 200 కి.మీటర్ల దూరం 20 రోజుల పాటు బండి సంజయ్‌ పాదయాత్ర సాగనుంది.

TS News: అక్టోబర్‌ 15 నుంచి  ఐదో విడత..

Hyderabad: బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అక్టోబర్‌ 15 నుంచి బీజేపీ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర (Praja Sangraama Yatra) చేపడుతున్నారు. బాసర (Basar) సరస్వతి ఆలయం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. ఖానాపూర్ దగ్గర పాదయాత్రను ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. 200 కి.మీటర్ల దూరం 20 రోజుల పాటు బండి సంజయ్‌ పాదయాత్ర సాగనుంది.


Updated Date - 2022-09-24T02:03:10+05:30 IST