TS News: ఆ సమయంలోనే సీఎంకు వాళ్లు గుర్తొస్తారు : ఎంపీ లక్ష్మణ్
ABN , First Publish Date - 2022-09-27T22:16:24+05:30 IST
Mancheryaala: ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) సీఎం కేసీఆర్పై ధ్వజమోత్తారు. అన్నివర్గాలను సీఎం కేసీఆర్ (CM KCR) మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికలు వస్తేనే సీఎంకు దళితులు, బీసీలు గుర్తుకొస్తారని విమర్శించారు. ఉద్యోగ నియామకాల పేరుతో యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి (Singareni) నిధులను సిరిసిల్ల, గద్వాలకు తరలించి, దాన్ని నష్టాల బాట పట్టించింది కేసీఆరేనని ధ్వజమెత్తారు.
Mancheryaala: ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) సీఎం కేసీఆర్పై ధ్వజమెత్తారు. అన్నివర్గాలను సీఎం కేసీఆర్ (CM KCR) మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికలు వస్తేనే సీఎంకు దళితులు, బీసీలు గుర్తుకొస్తారని విమర్శించారు. ఉద్యోగ నియామకాల పేరుతో యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి (Singareni) నిధులను సిరిసిల్ల, గద్వాలకు తరలించి, దాన్ని నష్టాల బాట పట్టించింది కేసీఆరేనని ధ్వజమెత్తారు.