జాతీయస్థాయి టి.టి. పోటీలకు కార్తికేయ

ABN , First Publish Date - 2021-03-07T06:32:42+05:30 IST

ఆగిరిపల్లిలోని డాక్టర్‌ కేకేఆర్స్‌ హ్యాపీవ్యాలీ స్కూల్‌లో పదో తరగతి విద్యార్థి ఎం.వి.కార్తికేయ ఈ నెల 7నుంచి 13 వరకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగే 82వ జూనియర్‌, యూత్‌ నేషనల్స్‌ లెవెల్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిష్‌కు ఏపీ నుంచి ఎంపికయ్యారు.

జాతీయస్థాయి టి.టి. పోటీలకు కార్తికేయ
కార్తికేయతో కేకేఆర్స్‌ హ్యాపీవ్యాలీ స్కూల్‌ ప్రతినిధులు

భవానీపురం, మార్చి 6 : ఆగిరిపల్లిలోని డాక్టర్‌ కేకేఆర్స్‌ హ్యాపీవ్యాలీ స్కూల్‌లో పదో తరగతి విద్యార్థి ఎం.వి.కార్తికేయ ఈ నెల 7నుంచి 13 వరకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగే 82వ జూనియర్‌, యూత్‌ నేషనల్స్‌ లెవెల్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిష్‌కు ఏపీ నుంచి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా స్కూల్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె. కోటేశ్వరరావు, డైరెక్టర్లు కె. అవినాష్‌, కె, శ్రీతేజ, ప్రిన్సిపాల్‌ డి. రవికాంత్‌, కోచ్‌ బి. శ్రీనివాస్‌.. కార్తికేయను అభినందించారు. 



Updated Date - 2021-03-07T06:32:42+05:30 IST