నల్గొండ జిల్లాలో ఇద్దరు సీఐలపై వేటు?
ABN , First Publish Date - 2021-12-01T02:35:08+05:30 IST
జిల్లాలో ఇద్దరు సీఐలపై వేటు
నల్గొండ: జిల్లాలో ఇద్దరు సీఐలపై వేటు పడింది. వీరిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. దీని ఆధారంగా హాలియా సీఐ వీర రాఘవులు, డిండి సీఐ వెంకటేశ్వర్లుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వీరిని వీఆర్కు బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.