రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-09-19T01:40:47+05:30 IST

జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ప్రకాశం: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కందుకూరులోని అలావారి కళ్యాణమండపం ఎదుట బైక్-ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రాజోలుపాడుకు చెందిన రాజేష్(17 ), విక్రం(21)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-09-19T01:40:47+05:30 IST