భారత్కు అండగా ఉంటాం
ABN , First Publish Date - 2021-05-09T11:09:25+05:30 IST
కొవిడ్ మహమ్మారితో పోరాడుతున్న భారత్కు బైడెన్ సర్కారు అండగా ఉంటుందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్ అన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో భారతదేశ క్షేమమే తమకు ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రవాస భారతీయులు శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. భారత్లో కరోనా కేసుల తీవ్రత హృద య విదారకంగా ఉందన్నారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్