శిక్షణ శిబిరాలను వినియోగించుకోవాలి
ABN , First Publish Date - 2021-03-06T05:10:22+05:30 IST
శిక్షణ శిబిరాలను వినియోగించుకోవాలి
మహేశ్వరం : జిల్లాలోని నిరుద్యోగ యువత భారత సాయుధ బలగాలు, వాయుసేన, నేవీ, బీఎస్ఎఫ్, సీఐ ఎ్సఎఫ్తో పాటు సివిల్ పోలీసు శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించాలని దేవేంద్ర ఫౌండేషన్ చైర్మన్ తూళ్ళ వీరేందర్గౌడ్, మోటివేషన్ స్పీకర్ వేణుకళ్యాణ్, మాజీ మిలటరీ ట్రైనింగ్ ఆఫీసర్ శ్రీనివా్సరావులు పిలుపునిచ్చారు. దేవేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం తుక్కుగూడ మున్సిపాలిటీ శ్రీ కళాగార్డెన్లో నిర్వహించిన ఉద్యోగ అవకాశాల శిక్షణ కార్యక్రమంలో నిరుద్యోగ యువతీయువకులు పాల్గొన్నారు.