ఆ సర్వే ప్రకారం CONGRESSదే గెలుపు: ఉత్తమ్

ABN , First Publish Date - 2022-07-16T01:51:26+05:30 IST

కాంగ్రెస్(CONGRESS) సర్వే ప్రకారం రానున్న ఎన్నికల్లో తెలంగాణ (TELAGANA)లో కాంగ్రెస్దే విజయమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (MP Uttam Kumar Reddy) అన్నారు.

ఆ  సర్వే ప్రకారం CONGRESSదే గెలుపు: ఉత్తమ్

హైదరాబాద్: కాంగ్రెస్(CONGRESS) సర్వే ప్రకారం రానున్న ఎన్నికల్లో తెలంగాణ (TELAGANA)లో కాంగ్రెస్దే విజయమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (MP Uttam Kumar Reddy) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుజరాత్, హిమాచల్ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ గెలవబోతోందన్నారు. 2024లో కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. మంత్రి కేటీఆర్(KTR) స్థాయికి మించి రాహుల్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీలంకలో రాజపక్సకు పట్టిన గతే కేసీఆర్కు పడుతుందని హెచ్చరించారు. అసెంబ్లీని రద్దు చేస్తే.. మేము ఇప్పటికిప్పుడు ఎన్నికలకు సిద్ధమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సవాల్ విసిరారు

Updated Date - 2022-07-16T01:51:26+05:30 IST