వంగవీటి రాధా హత్యకు రెక్కీ ఎప్పుడు, ఎక్కడ జరిగింది?

ABN , First Publish Date - 2021-12-28T01:08:03+05:30 IST

టీడీపీ నేత వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడ్లవల్లేరు మండలం చినగొన్నురులో దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరించారు. ఈ సందర్భంగా రాధా మట్లాడుతూ...

వంగవీటి రాధా హత్యకు రెక్కీ ఎప్పుడు, ఎక్కడ జరిగింది?

కృష్ణా: టీడీపీ నేత వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడ్లవల్లేరు మండలం చినగొన్నురులో దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరించారు. ఈ సందర్భంగా రాధా మట్లాడుతూ ‘‘నన్ను చంపడానికి రెక్కీ నిర్వహించారు. నన్ను ఏదో చేద్దామనుకుని రెక్కీ నిర్వహించారు. రంగా కీర్తి, ఆశయాల సాధనే నా లక్ష్యం.. పదవులు కాదు. నేను భయపడను.. అన్ని వేళలా సిద్ధం’’ అని చెప్పారు. వంగవీటి రాధా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. 


ఈ నేపథ్యంలో ‘‘రాధాపై కుట్ర చేసే అవసరం ఎవరికి ఉందా?. రాధా హత్యకు రెక్కీ ఎప్పుడు, ఎక్కడ జరిగింది?. కుట్ర విషయాన్ని నాని, వంశీ ఎదుటే ప్రకటించడానికి కారణమేంటి?. విజయవాడ రాజకీయాల్లో ఒక్కసారిగా కుదుపేంటి?. వంగవీటి రాధా చేసిన కామెంట్లకు కారణమేంటి?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2021-12-28T01:08:03+05:30 IST