వనిత మృతిపై వరంగల్ అర్బన్ డీఎంహెచ్వో లలితాదేవి వివరణ
ABN , First Publish Date - 2021-01-25T02:46:41+05:30 IST
వనిత మృతిపై వరంగల్ అర్బన్ డీఎంహెచ్వో లలితాదేవి వివరణ
వరంగల్: వనిత మృతిపై వరంగల్ అర్బన్ డీఎంహెచ్వో లలితాదేవి వివరణ ఇచ్చారు. వనిత ఈ నెల 19న కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు..24 గంటల్లో ఎలాంటి రియాక్షన్స్ లేవని లలితాదేవి చెప్పారు. 6 రోజుల తర్వాత నిద్రలోనే గుండెపోటుతో చనిపోయారని పేర్కొన్నారు. వనిత శరీర భాగాల నుంచి శాంపిల్స్ సేకరించి..రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామన్నారు.