ముగిసిన వసంత నవరాత్రులు

ABN , First Publish Date - 2021-04-23T06:15:05+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వా మి, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో నిర్వహిస్తున్న ఉగా ది వసంత నవరాత్రులు గురువారంతో ముగిశాయి.

ముగిసిన వసంత నవరాత్రులు


త్రిపురాంతకం, ఏప్రిల్‌ 22 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వా మి, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో నిర్వహిస్తున్న ఉగా ది వసంత నవరాత్రులు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా వేదపండితుడు ఫణీంద్రకుమార్‌ శర్మ, ఆలయాల ప్రధాన అర్చకులు ప్రసాదశర్మ, విశ్వన్నారాయణశాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, పూర్ణాహుతి కా ర్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో కె.సుబ్బరాజు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T06:15:05+05:30 IST