సినారె సాహిత్య ప్రస్థానం
ABN , First Publish Date - 2022-05-15T05:30:00+05:30 IST
గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో..
గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘సింగిరెడ్డి నారాయణ రెడ్డి సాహిత్య ప్రస్థానం’ సభ మే 21వ సా.6గం.ల నుంచి గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ అన్నమయ్య కళావేదికపై జరుగుతుంది. సభలో నూతలపాటి తిరుపతయ్య, గుమ్మా సాంబశివరావు, ఎన్.వి. కృష్ణారావు, భూసురపల్లి వెంకటేశ్వర్లు పాల్గొంటారు.
వెన్నిశెట్టి సింగారావు