బాధ్యతే అసలైన దేశభక్తి: ఉపరాష్ట్రపతి
ABN , First Publish Date - 2021-12-05T01:40:07+05:30 IST
దేశంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవడమే అసలైన
ఢిల్లీ: దేశంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవడమే అసలైన దేశభక్తి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఒమైక్రాన్పై మరింత అప్రమత్తత అవసరమన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. వీలైనంత త్వరగా టీకాలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.